Epaper-22-nov-17 Eenadu,Sakshi,NamasteTelangana,Andrajyothi
Epaper-22-nov-17 Eenadu,Sakshi,NamasteTelangana,Andrajyothi
Topics Covered in the below PDF are:
- GK&CURRENT AFFAIRS
- TRT 2017 PERSPECTIVES IN EDUCATION, Telugu
- TSPSC AEE Posts Notification
- GS-History
- Bank POs-General Awareness
- 10th MATHS
Nipuna 22Nov2017:
Nipuna22.11.17Current Affairs (Telugu):

తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ చైర్పర్సన్గా జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా. . . . .

సీయాటెల్ నగర డిప్యూటీ మేయర్గా చెన్నైకి చెందిన షిపాలీ ఎంపికయ్యారు. స్థానిక రవాణా విభాగంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా. . . . .
ఉగ్ర ప్రోత్సాహ జాబితాలో ఉత్తర కొరియా: ట్రంప్
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితాలో ఉత్తర కొరియాను చేరుస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.. . . . .
జడ్జీల వేతనా పెంపుపై కమిషన్ ఏర్పాటు
కింది కోర్టుల జడ్జీల వేతనాల పెంపు విషయమై సిఫార్సులు చేసేందుకు కమిషన్ను నియమిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్. . . . .
విద్యుత్ వాహనాలకు మారితే దేశానికి రూ.20 లక్షల కోట్ల ఆదా : ఫిక్కీ
దేశంలోని ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలను చమురుతో కాకుండా విద్యుత్శక్తితో నడిపితే భారీ మొత్తంలో విదేశీ మారకద్రవ్యాన్ని. . . . .
తమిళనాడు రాజ్భవన్లో మాంసాహారం నిషేధం
తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ తన అధికార నివాసమైన చెన్నైలోని రాజ్భవన్లో మాంసాహారాన్ని నిషేధించారు. కనీసం కోడిగుడ్డు. . . . .
బాలల హక్కుల రాయబారిగా త్రిష
యునిసెఫ్ సంస్థ బాలల హక్కుల రాయబారిగా సినీ నటి త్రిష 2017 నవంబర్ 20న నియమితుయ్యారు. కేరళ ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంఘమైన. . . . .
లాజిస్టిక్స్కు మౌలిక హోదా
లాజిస్టిక్స్ రంగానికి కూడా మౌలిక రంగ హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక పార్కు, కోల్డ్ స్టోరేజీలు,. . . . .
ఏటీపీ వరల్డ్ టూర్ విజేత దిమిత్రోవ్
పురుషుల టెన్నిస్ సీజన్ టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్లో బల్గేరియా ప్లేయర్ గ్రిగోర్ దిమిత్రోవ్ చాంపియన్గా. . . . .
హర్యానాకు జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్
జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో హర్యానా ఓవరాల్ చాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో 29 రాష్ట్రాల నుంచి. . . . .
కేంద్ర మాజీ మంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ మృతి
అనారోగ్యంతో గత తొమ్మిదేళ్లుగా కోమాలో ఉన్న మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్ మున్షీ(72) 2017 నవంబర్. . . . .
టాటా లిటరేచర్ ఫెస్టివల్ -2017
8వ టాటా లిటరేచర్ ఫెస్టివల్ను 2017 నవంబర్ 20న ముంబైలో నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఏజ్ ఆఫ్ యాంగర్ : ఎ హిస్టరీ ఆఫ్ ది ప్రెజెంట్’. . . . .